భైంసాలో శ్రీరాముడి శోభాయాత్ర ప్రారంభం
ABN, First Publish Date - 2022-04-10T19:24:25+05:30
భైంసాలో శ్రీరాముడి శోభాయాత్ర ప్రారంభమైంది.
నిర్మల్: భైంసాలో శ్రీరాముడి శోభాయాత్ర ఘనంగా ప్రారంభమైంది. పురాణాబజార్ నుంచి శోభాయాత్రను ఎంపీ బాపురావు ప్రారంభించారు. భజరంగదల్, బీజేపీ నేతల సందడిగా శోభాయాత్రను కొనసాగిస్తున్నారు. రాంలీల మైదానం వరకు శోభాయాత్ర కొనసాగనున్నది. ఎలాంటి అల్లర్లు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు.
Updated Date - 2022-04-10T19:24:25+05:30 IST