ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భూసేకరణ పనులు వేగవంతం చేయాలి : మంత్రి జగదీష్‌రెడ్డి

ABN, First Publish Date - 2022-05-01T01:14:52+05:30

పట్టణ ప్రాంతాల్లో పార్క్‌ల నిర్మాణం జరగాలని మంత్రి జగదీష్‌రెడ్డి తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యాదాద్రి : పట్టణ ప్రాంతాల్లో పార్క్‌ల నిర్మాణం జరగాలని మంత్రి జగదీష్‌రెడ్డి తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..ప్రభుత్వ భూమి ఉన్న చోట ప్రకృతి వనాలను పెంచాలన్నారు. ఇరిగేషన్ 15, 16 ప్యాకేజిలకు సంబంధించి కాల్వలను పూర్తి చేయాలని ఆదేశించారు. పంట కాల్వల నిర్మాణం, భూసేకరణ పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఆలేరు, భువనగిరి ప్రాంతాల్లో కాళేశ్వరం నీళ్లు వానాకాలం నాటికి ఇవ్వాలని ఆదేశించారు. కేంద్రం ప్రకటించిన 10 ఉత్తమ గ్రామాల్లో 9 గ్రామాలు మన రాష్ట్రం నుంచే ఉన్నాయని మంత్రి జగదీష్‌రెడ్డి పేర్కొన్నారు.

Updated Date - 2022-05-01T01:14:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising