ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మునుగోడు ఉపఎన్నిక అభ్యర్థిని ప్రకటించిన బీజేపీ

ABN, First Publish Date - 2022-10-08T18:16:33+05:30

మునుగోడు అభ్యర్థిని బీజేపీ ఖరారు చేసింది. మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని అభ్యర్థిగా బీజేపీ పార్టీ అధిష్టానం ప్రకటించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: మునుగోడు ఉపఎన్నిక(by-election) అభ్యర్థిని బీజేపీ ఖరారు చేసింది.  మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని(Komati Reddy Venkat Reddy) అభ్యర్థిగా బీజేపీ(bjp) పార్టీ అధిష్టానం ప్రకటించింది. ఈ నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డి నేడు నామినేషన్(Nomination) దాఖలు చేయనున్నారు. నామినేషన్ వేసే సమయంలో పార్టీ, రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ తరుణ్ చుగ్(Tarun Chugh), బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్(BJP state president Bandi Sanjay) హాజరుకానున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో మునుగోడులో ఉపఎన్నిక జరుగుతున్న విషయం తెలిసిందే. నవంబర్ 3న ఉపఎన్నిక జరగనుంది. ఉపఎన్నిక కౌంటింగ్ నవంబర్ 6న జరగనుంది.

Updated Date - 2022-10-08T18:16:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising