అక్రమ నిర్మాణాలను పట్టించుకోవడం లేదు: కోదండరెడ్డి
ABN, First Publish Date - 2022-01-05T22:07:23+05:30
హెచ్ఎండీఏ మాస్టర్ ప్లాన్ ఎక్కడా అమలు చేయడం లేదని కిసాన్ సెల్ నేత కోదండరెడ్డి అన్నారు. చెరువుల కబ్జాతో రియల్ ఎస్టేట్ చేసి దండుకుంటున్నారని ఆయన ఆరోపించారు.
హైదరాబాద్: హెచ్ఎండీఏ మాస్టర్ ప్లాన్ ఎక్కడా అమలు చేయడం లేదని కిసాన్ సెల్ నేత కోదండరెడ్డి అన్నారు. చెరువుల కబ్జాతో రియల్ ఎస్టేట్ చేసి దండుకుంటున్నారని ఆయన ఆరోపించారు. అక్రమ నిర్మాణాలు చేస్తున్నా పట్టించుకోవడం లేదన్నారు. ఐదేళ్లవుతున్నా తెలంగాణ అథారిటీ ఏర్పాటు చేయలేదని కోదండరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
Updated Date - 2022-01-05T22:07:23+05:30 IST