ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

CM KCRకు కేంద్రమంత్రి Kishan Reddy లేఖ

ABN, First Publish Date - 2022-06-30T18:06:06+05:30

సీఎం కేసీఆర్‌(CM KCR)కు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి(Kishan Reddy) లేఖ రాశారు. రామగుండంలో 100 పడకల ఈఎస్ఐ ఆస్పత్రి(ESI Hospital) నిర్మాణానికి..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Hyderabad : సీఎం కేసీఆర్‌(CM KCR)కు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి(Kishan Reddy) లేఖ రాశారు. రామగుండంలో 100 పడకల ఈఎస్ఐ ఆస్పత్రి(ESI Hospital) నిర్మాణానికి.. అవసరమైన 5 ఎకరాల భూమి కేటాయింపుపై లేఖలో ఆయన ప్రస్తావించారు. భూమి కేటాయింపులో తీవ్ర జాప్యం జరుగుతోందని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. కార్మికుల తక్షణ వైద్య అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని.. ఆస్పత్రికి 5 ఎకరాల భూమి కేటాయించేలా చర్యలు తీసుకోవాలని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.

Updated Date - 2022-06-30T18:06:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising