ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీఆర్ఎస్‌ నేతలపై కిషన్‌రెడ్డి ఆగ్రహం

ABN, First Publish Date - 2022-04-24T01:12:22+05:30

టీఆర్ఎస్‌ నేతలపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గవర్నర్ తమిళసై పట్ల తెలంగాణ ప్రభుత్వం దిగజారి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: టీఆర్ఎస్‌ నేతలపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గవర్నర్ తమిళసై పట్ల తెలంగాణ ప్రభుత్వం దిగజారి ప్రవర్తిస్తోందని ధ్వజమెత్తారు. గవర్నర్‌పై మంత్రులు ఇష్టానుసారం మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మంత్రి కేటీఆర్ సవాళ్లకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్నారు. కొందరు పోలీసులతో టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు కుమ్మక్కై.. ల్యాండ్, శాండ్, లిక్కర్, మైన్స్ మాఫియా నడిపిస్తున్నారని కిషన్‌రెడ్డి ఆరోపించారు.

Updated Date - 2022-04-24T01:12:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising