ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓటమి ఖాయం: కిషన్‌రెడ్డి

ABN, First Publish Date - 2022-04-25T23:59:57+05:30

సింగరేణిని ప్రైవేటీకరణ చేసే ఉద్దేశ్యం కేంద్రానికి లేదని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భూపాలపల్లి: సింగరేణిని ప్రైవేటీకరణ చేసే ఉద్దేశ్యం కేంద్రానికి లేదని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సింగరేణి ఒడిశాలో బొగ్గు గనులు కొనుగోలు చేస్తోంది.. తెలంగాణలో ఎందుకు కొనడం లేదు? అని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓటమి ఖాయమని జోస్యం చెప్పారు. బీజేపీ ఎదుగుదలను టీఆర్ఎస్ జీర్ణించుకోలేకపోతుందని కిషన్‌రెడ్డి తెలిపారు.


Updated Date - 2022-04-25T23:59:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising