జూన్ 21న ట్యాంక్బండ్పై అంబేడ్కర్ విగ్రహం దగ్గర యోగా డే: కిషన్రెడ్డి
ABN, First Publish Date - 2022-05-27T15:40:18+05:30
జూన్ 21ని యోగా దినోత్సవంగా ఐక్యరాజ్యసమితి ప్రకటించిందని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి పేర్కొన్నారు.
హైదరాబాద్ : జూన్ 21ని యోగా దినోత్సవంగా ఐక్యరాజ్యసమితి ప్రకటించిందని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి పేర్కొన్నారు. అజాడిక అమృత్ మహోత్సవంలో భాగంగా యోగా డే నిర్వహణ జరగనుందన్నారు. జూన్ 21న ట్యాంక్బండ్పై అంబేడ్కర్ విగ్రహం దగ్గర యోగా డే వేడుకలు నిర్వహించనున్నట్టు తెలిపారు. అందరూ పాల్గొని యోగా డేను విజయవంతం చేయాలని కిషన్రెడ్డి పిలుపునిచ్చారు.
Updated Date - 2022-05-27T15:40:18+05:30 IST