ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జూన్ 21న ట్యాంక్బండ్పై అంబేడ్కర్ విగ్రహం దగ్గర యోగా డే: కిషన్‌రెడ్డి

ABN, First Publish Date - 2022-05-27T15:40:18+05:30

జూన్ 21ని యోగా దినోత్సవంగా ఐక్యరాజ్యసమితి ప్రకటించిందని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్ : జూన్ 21ని యోగా దినోత్సవంగా ఐక్యరాజ్యసమితి ప్రకటించిందని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి పేర్కొన్నారు. అజాడిక అమృత్ మహోత్సవంలో భాగంగా యోగా డే నిర్వహణ జరగనుందన్నారు. జూన్ 21న ట్యాంక్బండ్పై అంబేడ్కర్ విగ్రహం దగ్గర యోగా డే వేడుకలు నిర్వహించనున్నట్టు తెలిపారు. అందరూ పాల్గొని యోగా డేను విజయవంతం చేయాలని కిషన్రెడ్డి పిలుపునిచ్చారు. 

Updated Date - 2022-05-27T15:40:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising