ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ట్రాన్స్‌కో ఉద్యోగుల మహాధర్నా

ABN, First Publish Date - 2022-08-09T04:24:02+05:30

విద్యుత్‌ సంస్థల ప్రైవేటీకరణ నిలిపివేయాలని డిమాండ్‌ చేస్తూ వైరా, సత్తుపల్లి, మధిరలో ట్రాన్స్‌కో ఉద్యోగులు సోమవారం ధర్నా నిర్వహించారు.

వైరా డీఈ కార్యాలయం ముందు ధర్నా చేస్తున్న ట్రాన్స్‌కో ఉద్యోగులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వైరా/ సత్తుపల్లి/ మధిర, ఆగస్టు 8: విద్యుత్‌ సంస్థల ప్రైవేటీకరణ నిలిపివేయాలని డిమాండ్‌ చేస్తూ వైరా, సత్తుపల్లి, మధిరలో ట్రాన్స్‌కో ఉద్యోగులు సోమవారం ధర్నా నిర్వహించారు. ఆయా డివిజన్‌ కార్యాలయ ఉద్యోగులు, ఆయా మండలాల ఉద్యోగులు మహాధర్నాలో పాల్గొన్నారు. కేంద్ర విద్యుత్‌ సవరణ బిల్లు నిలిపివేయాలని ఈసం దర్భంగా వారు డిమాండ్‌ చేశారు. సత్తుపల్లిలో నిర్వహిం చిన కార్యక్రమంలో ఏఈలు వెంకటేశ్వరరావు, సుజాత, నాగేశ్వరరావు, వైరా, మధిరలో పలువురు ఉద్యోగులు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-09T04:24:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising