ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కోటి తలంబ్రాల పంటకు విత్తనాల పూజ

ABN, First Publish Date - 2022-07-06T05:36:38+05:30

తూర్పుగో దావరి జిల్లా కోరుకొండ శ్రీ కృష్ణ చైతన్య సంఘం అధ్యక్షుడు కల్యా ణం అప్పారావు భక్త బృందం మం గళవారం భద్రాద్రి సీతారాముల కోటి తలంబ్రాల పంటకు వరి వి త్తనాలు పూజ నిర్వహించారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భద్రాచలం, జూలై 5: తూర్పుగో దావరి జిల్లా కోరుకొండ శ్రీ కృష్ణ చైతన్య సంఘం అధ్యక్షుడు కల్యా ణం అప్పారావు భక్త బృందం మం గళవారం భద్రాద్రి సీతారాముల కోటి తలంబ్రాల పంటకు వరి వి త్తనాలు పూజ నిర్వహించారు. కో రుకొండ నుంచి వరి విత్తనాలను వరి మొక్కలను తీసుకువచ్చి పూ జలు నిర్వహించారు. అనంతరం దేవస్థానం ఈవో బి.శివాజీ చేతుల మీదుగా వరి మొక్కలను భక్త బాృందానికి అందించారు. ఆంధ్ర, తెలంగాణలో 400 వరి మొక్కలను అందించి పూల కుండీలలో వరి పండించి విత్తనాలు చల్లించి భద్రాద్రి రామ య్యకు తలంబ్రాలు అందిస్తామని అన్నారు. ఇదిలా ఉం డగా మంగళవారం సందర్భంగా రామాలయం ఆవరణలోని ఆంజనేయస్వామి వారికి ప్రత్యేక  అభిషేకం నిర్వహించారు.

Updated Date - 2022-07-06T05:36:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising