ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భద్రాద్రిలో ముగిసిన అధ్యయనోత్సవాలు

ABN, First Publish Date - 2022-01-24T05:23:45+05:30

భద్రాద్రిలో ముగిసిన అధ్యయనోత్సవాలు

రాపత్తు సేవ నిర్వహిస్తున్న దృశ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నేటినుంచి విలాసోత్సవాలు 

వనవిహార మండపం వారి ఆధ్వర్యంలో రాపత్తుసేవ

భద్రాచలం, జనవరి 23: భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాపత్తుసేవలు ఆదివారంతో ముగిశాయి. నేటినుంచి మూడు రోజుల పాటు విలాసోత్సవాలు నిర్వహించనున్నారు. చిత్రకూట మండపంలో నిర్వహిస్తున్న రాపత్తుసేవల్లో భాగంగా చివరిరోజు వనవిహార మండపంవారి ఆధ్వర్యంలో రాపత్తుసేవ నిర్వహించారు. ఆదివారం సందర్భంగా అంతరాలయంలో స్వామివారికి ప్రత్యేక అభిషేకం నిర్వహించారు. ఆర్జితసేవలో భాగంగా భక్తుల సమక్షంలో సువర్ణపుష్ప పూజ నిర్వహించారు. నిత్యకల్యాణంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. స్వామివారిని మహబూబాబాద్‌ జిల్లాకు చెందిన ఐపీఎస్‌ అధికారి యోగేష్‌ గౌతమ్‌ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.



Updated Date - 2022-01-24T05:23:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising