ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పదోన్నతుల షెడ్యూల్‌ ప్రకటించాలి

ABN, First Publish Date - 2022-08-10T05:25:35+05:30

ఉపాధ్యాయుల పదోన్నతుల షెడ్యూల్‌ను వెంటనే విడుదల చేయాలని పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వరరావు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పీఆర్‌టీయూ జిల్లా అధ ్యక్షుడు వెంకటేశ్వర రావు

పాల్వంచ, ఆగస్టు 9: ఉపాధ్యాయుల పదోన్నతుల షెడ్యూల్‌ను వెంటనే విడుదల చేయాలని పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వరరావు అన్నారు. మంగళవారం జిల్లా కార్యనిర్వహకవర్గ సమావేశాన్ని పాల్వంచలోని జడ్పీ పాఠశాలలో నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ సీపీఎస్‌ విధానాన్ని వెంటనే రద్దు చేయాలన్నారు. పెండింగ్‌లో ఉన్న జీపీఎఫ్‌ లోన్‌లు, సరెండర్‌ లీవ్‌లు,జీతాలు విడుదల చేయాలని అన్నారు.  సమావేశంలో రాష్ట్ర బాధ్యులు వెంకటేశ్వరరెడ్డి, సాయిబాబా, వెంకటేశ్వరరావు, దశం బాబు, భవాని శేఖర్‌, దేవా సింగ్‌, జిల్లా బాధ్యులు నర్సయ్య, జయ నిర్మల, దుర్గా రాణి, హరి, మండల బాధ్యులు సంగమేశ్వరరావు, కిరణ్‌, కిషన్‌ పాల్గొన్నారు.


Updated Date - 2022-08-10T05:25:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising