ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రామాయణ సంక్షిప్త పుస్తకావిష్కరణ

ABN, First Publish Date - 2022-11-27T23:04:21+05:30

తూర్పుగోదావరి జిల్లాకు చెం దిన డా. టి. పార్ధసారధి రచించిన రామాయణ సంక్షిప్త పుస్తకాన్ని ఆదివారం రామాలయంలో ఆలయ ఈవో బి.శివాజీ, స్థానాచార్యులు కేఈ స్థలసాయి చేతుల మీదుగా ఆవిష్కరించా రు.

పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న ఈవో
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భద్రాచలం, నవంబరు 27: తూర్పుగోదావరి జిల్లాకు చెం దిన డా. టి. పార్ధసారధి రచించిన రామాయణ సంక్షిప్త పుస్తకాన్ని ఆదివారం రామాలయంలో ఆలయ ఈవో బి.శివాజీ, స్థానాచార్యులు కేఈ స్థలసాయి చేతుల మీదుగా ఆవిష్కరించా రు. ఈ సందర్భంగా దేవస్థానం ఈవో బి.శివాజీ మాట్లాడుతూ రామకథ విన్నను, రాసినను మూర్తిభవించిన శ్రీరాముని దివ్యరూపం కనుల ముందు సాక్షరిస్తుందని అన్నారు. రామాయణ కథ ఉన్నదే రాసినను నేటి దేశ సాహిత్య బాల యువ విద్యార్దులకు ఎంతో విపక్తంగా ఉంటుందని ప్రతి విద్యార్ధి ఖచ్చితంగా ఈ పుస్తకాన్ని చదివి రామాయణంలోని అంతర్గత శక్తులను గ్రహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బెక్కంటి శ్రీనివాస్‌, జి.భూషణరావు, బచ్చు ప్రసాద్‌, ఏవీ సీతారాం, వెంకటరెడ్డి, సీతామహాలక్ష్మి, గంగాభవాని, నరసింహారెడ్డి, ఎం.చిన్నయ్య, ఎస్‌.ప్రకాష్‌, కేబీఎస్‌ ఉమాదేవి పాల్గొన్నారు.

Updated Date - 2022-11-27T23:04:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising