ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పర్ణశాల రామాలయంలో వసంతోత్సవం

ABN, First Publish Date - 2022-03-19T05:15:18+05:30

పర్ణశాల రామాలయంలో శుక్రవారం డోలా పౌర్ణమి సందర్భంగా మూల, ఉత్సవమూర్తులకు వసంతోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు.

వసంతోత్సవం నిర్వహిస్తున్న అర్చకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గోటి తలంబ్రాల సమర్పణకు పాదయాత్ర

దుమ్ముగూడెం మార్చి 18: పర్ణశాల రామాలయంలో శుక్రవారం డోలా పౌర్ణమి సందర్భంగా మూల, ఉత్సవమూర్తులకు వసంతోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. సాయంత్రం ఉత్సవమూర్తులను పెళ్లి కొడుకుగా తయారు చేశారు. పసుపు కొమ్ములను దంచడంతోపాటు నవమి కళ్యాణానికి సంబందించి తలంబ్రాలను సిద్ధం చేశారు. విశ్వక్సేనపూజ, పుణ్యా హవచనం, రక్షాబంధనం, రక్షాధారణ వంటి కార్యక్రమాలను అర్చకులు కిరణ్‌కుమారాచార్యులు, భార్గవాచార్యులు శాస్త్రోపే క్తంగా జరిపించారు. సాయంత్రం తిరువీధి సేవ నిర్వహించారు. అలాగే నరసాపురం ద్వాదశ జ్యోతిర్లింగక్షేత్రంలో స్వామి కల్యాణానికి కోసం గోటితో ఒలిచిన తలంబ్రాలను పాదయాత్ర ద్వారా భద్రాచలం చేరుకొని స్వామి వారికి సమర్పించారు. కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపకులు శివనాగస్వామి, అరుణాచల భక్తబృందం పాల్గొన్నారు.

Updated Date - 2022-03-19T05:15:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising