ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

11న రాజ్యసభ సభ్యులకు సన్మానం

ABN, First Publish Date - 2022-07-06T05:36:33+05:30

ఖమ్మం జిల్లాకు చెందిన హెటిరో డ్రగ్స్‌ అధినేత డాక్టర్‌ బండి పార్ధసారధిరెడ్డి, ప్రముఖ వ్యాపారి వద్దిరాజు రవిచంద్ర రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైన సందర్భంగా ఈ నెల 11న సత్తుపల్లిలో వారిద్దరిని టీఆర్‌ఎస్‌ తరఫున ఘనంగా సన్మానించనున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సత్తుపల్లి, జూలై 5: ఖమ్మం జిల్లాకు చెందిన హెటిరో డ్రగ్స్‌ అధినేత డాక్టర్‌ బండి పార్ధసారధిరెడ్డి, ప్రముఖ వ్యాపారి వద్దిరాజు రవిచంద్ర రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైన సందర్భంగా ఈ నెల 11న సత్తుపల్లిలో వారిద్దరిని టీఆర్‌ఎస్‌ తరఫున ఘనంగా సన్మానించనున్నారు. వారిని రాజ్యసభకు ఎంపిక చేసి ముఖ్యమంత్రికి కృతజ్ఞత సభ నిర్వహించనున్నారు. ఈ మేరకు సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఆధ్వర్యంలో సభ ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. సన్మాన, కృతజ్ఞత సభ విజయవంతం చేసేందుకు మండల కమిటీల ఆధ్వర్యంలో సమావేశాలు నిర్వహించి జన సమీకరణ చేయనున్నట్లు పార్టీ వర్గాలలు తెలిపాయి. 11న మధ్యాహ్నం మూడు గంటలకు స్థానిక వెంగళరావునగర్‌ నుంచి కార్యకర్తలు భారీ ఊరేగింపుగా ఇద్దరు రాజ్యభ సభ్యులను తీసికొని రానున్నారు. సత్తుపల్లి డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన సభాప్రాంగణంలో సన్మానం, సభ జరగనుంది. 


Updated Date - 2022-07-06T05:36:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising