ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇరు జిల్లాల్లో తొమ్మిది మందికి కరోనా

ABN, First Publish Date - 2022-08-13T07:01:24+05:30

ఇరు జిల్లాల్లో తొమ్మిది మందికి కరోనా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఖమ్మం కలెక్టరేట్‌, ఆగస్టు 12: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో శుక్రవారం తొమ్మిది మంది కరోనా బారిన పడ్డారు. ఖమ్మం జిల్లాలోని 34 కొవిడ్‌ పరీక్షా కేంద్రాల్లో 680 మందికి నిర్థారణ పరీక్షలు నిర్వహించగా ఐదుగురికి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మొత్తం 182 మందికి పరీక్షలు నిర్వహించగా నలుగురికి పాజిటివ్‌ వచ్చిందని వైద్యాధికారులు వెల్లడించారు. 

Updated Date - 2022-08-13T07:01:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising