ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

11 మందికి కరోనా పాజిటివ్‌

ABN, First Publish Date - 2022-06-25T05:54:23+05:30

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో శుక్రవారం 11 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఖమ్మం జిల్లాలో పీహెచసీలు, యూపీ హెచసీలు, ఖమ్మం ప్రధా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఖమ్మం కలెక్టరేట్‌, జూన24: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో శుక్రవారం 11 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఖమ్మం జిల్లాలో పీహెచసీలు, యూపీ హెచసీలు, ఖమ్మం ప్రధాన ఆస్పత్రి, కొవిడ్‌ పరీక్ష కేంద్రాల్లో 599 మందికి కోవిడ్‌ నిర్థారణ పరీక్షలు నిర్వహించగా ఏడుగురికి,  భద్రాద్రి జిల్లాలో నిర్వహించిన  టెస్టుల్లో అన్నపురెడ్డిపల్లిలో ఒకరికి, కొత్తగూడెంలో ముగ్గురికి పాజిటివ్‌ రిపోర్టులు వచ్చాయి.

పెంట్లంలో  కలకలం

అన్నపురెడ్డిపల్లి: మండల పరిధిలోని పెంట్లం గ్రామంలో కరోన కేసులు వెలుగు చూడటంతో మండల ప్రజలు ఆందోళన చెందుతున్నారు.  శుక్రవారం యర్రగుంట ప్రభుత్వాసుపత్రిలో నిర్వహించిన టెస్టుల్లో పెంట్లం గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులకు కరోన సోకినట్లు వైద్యాదికారి ప్రియాంక తెలిపారు.  కాగా ఇప్పటికే కరోన లక్షణాలున్న కొంత మంది మెడికల్‌ షాపుల నుంచి మందులు తెచ్చుకొని వినియోగిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. 

Updated Date - 2022-06-25T05:54:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising