ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఢిల్లీకి బీఆర్‌ఎస్‌ నేతలు

ABN, First Publish Date - 2022-12-13T23:58:08+05:30

దేశరాజధాని ఢిల్లీలో బుధవారం జరగనున్న భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) కార్యాలయ ప్రారంభ వేడుకలో పాల్గొనేందుకు ఉమ్మడి జిల్లాకు చెందిన బీఆర్‌ఎస్‌ నేతలు, ప్రజాప్రతినిధులు ఢిల్లీకి తరలివెళ్లారు. మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌తోపాటు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నేడు ఎంపీ నామ నివాసంలో విందు

ఖమ్మం, డిసెంబరు 13 (ఆంధ్రజ్యోతిప్రతినిధి) : దేశరాజధాని ఢిల్లీలో బుధవారం జరగనున్న భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) కార్యాలయ ప్రారంభ వేడుకలో పాల్గొనేందుకు ఉమ్మడి జిల్లాకు చెందిన బీఆర్‌ఎస్‌ నేతలు, ప్రజాప్రతినిధులు ఢిల్లీకి తరలివెళ్లారు. మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌తోపాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్యనేతలు పయనమయ్యారు. ఈ క్రమంలో వారికి బీఆర్‌ఎస్‌ లోక్‌సభా పక్షనేత, ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు ఢిల్లీలోని తన నివాసంలో బుధవారం రాత్రి విందు ఏర్పాటుచేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌తోపాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రైతుసమన్వయసమితి జిల్లా అధ్యక్షులతోపాటు ఇతర ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలందరికీ ఆయన ఆహ్వానం పంపారు. ఈ ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు గాను పలువురు నామ వర్గీయులు కూడా ఢిల్లీ వెళ్లారు.

Updated Date - 2022-12-13T23:58:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising