ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TS News: డెబ్బై ఐదు మందితో.. డెబ్బై ఐదు కిలోమీటర్ల పాదయాత్ర: భట్టి

ABN, First Publish Date - 2022-08-09T18:01:29+05:30

కాంగ్రెస్ పార్టీ ప్రజలందరినీ ఏకం చేసి బ్రిటిష్ సామ్రాజ్యంపై పోరాటం చేసి స్వాతంత్ర్యం తీసుకొచ్చిందని...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఖమ్మం జిల్లా (Khammam Dist.): కాంగ్రెస్ (Congress) పార్టీ ప్రజలందరినీ ఏకం చేసి బ్రిటిష్ సామ్రాజ్యంపై పోరాటం చేసి స్వాతంత్ర్యం తీసుకొచ్చిందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) అన్నారు. ఖమ్మం జిల్లా, కూసుమంచిలో పాదయాత్ర (Pada Yatra) సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏఐసీసీ (AICC) పిలుపు మేరకు దేశవ్యాప్తంగా ఆజాదీ కా అమృత్ (Azadi Ka Amrit) పేరుతో పాదయాత్ర చేపట్టామన్నారు. పాదయాత్ర డెబ్బై ఐదు మందితో డెబ్బై ఐదు కిలోమీటర్లు కొనసాగుతుందన్నారు. యాత్రలో స్వాతంత్ర్యం కోసం  పోరాడిన వాళ్ళ త్యాగాలను ప్రజలకు వివరిస్తూ... వాళ్ళను సన్మానిస్తూ పాదయాత్ర సాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్, ఖమ్మం జిల్లా నాయకత్వం పాల్గొంది.

Updated Date - 2022-08-09T18:01:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising