Bhadradri: వరాహవతారంలో రామచంద్రస్వామి దర్శనం
ABN, First Publish Date - 2022-01-05T13:23:57+05:30
ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచలంలో ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.
భద్రాద్రి కొత్తగూడెం: ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచలంలో ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 3వ రోజు రామచంద్రస్వామి వరాహవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఒమిక్రాన్(కరోనా కొత్త వేరియంట్) వ్యాప్తి దృష్ట్యా తిరువీధి సేవలను రద్దు చేసిన అధికారులు రామాలయంలోనే స్వామివారి దర్శనం కలిగేలా ఏర్పాట్లు చేశారు.
Updated Date - 2022-01-05T13:23:57+05:30 IST