ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బ్యాంకులకు కార్పొరేట్‌ శక్తులు ఎగనామం

ABN, First Publish Date - 2022-07-06T05:11:25+05:30

బ్యాంకులు కార్పొరేట్‌ శక్తులు రూ.20లక్షల కోట్లు ఎగనామం పెట్టాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బాగం హేమంతరావు అన్నారు.

మాట్లాడుతున్న హేమంతరావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బాగం  

కామేపల్లి, జులై 5: బ్యాంకులు కార్పొరేట్‌ శక్తులు రూ.20లక్షల కోట్లు ఎగనామం పెట్టాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బాగం హేమంతరావు అన్నారు. మంగళవారం ఊట్కూర్‌లో ఏపూరిలతాదేవి అధ్యక్షతన  జరిగిన మండల మహాసభలో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ప్రజలపై భారం వేసి కార్పొరేట్‌కు వత్తాసు పలుకుతున్నరని అన్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడారు. ప్రభుత్వాలపై విరుచుకుపడ్డారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్య దర్శి పోటు ప్రసాద్‌, పోటు కళావతి, తాటి వెంకటేశ్వర్లు, ఏపూరి బ్రభ్‌మం, ఏపూరిలతాదేవి, పుచ్చకాయల వెంకటేశ్వర్లు, పుచ్చకాయల క్రిష్ణ పాల్గొన్నారు. 


Updated Date - 2022-07-06T05:11:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising