ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు

ABN, First Publish Date - 2022-06-20T05:20:32+05:30

రాళ్లవాగు సమీపంలో ప్రధాన రహదారిపై ఆదివారం జరిగిన రో డ్డు ప్రమాదంలో కంరకపల్లి సతీష్‌కు తీవ్ర గాయాలయ్యాయి.

ఈఎంటీ లేకపోవడంతో 108లో క్షతగాత్రుడి అవస్థలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఈఎంటీ లేకపోవడంతో సమయానికి రాని 108

గంట సేపు ఇబ్బంది పడ్డ క్షతగాత్రుడు

పినపాక 108 ద్వారా ఆసుపత్రికి తర లింపు

కరకగూడెం, జూన్‌ 19: రాళ్లవాగు సమీపంలో ప్రధాన రహదారిపై ఆదివారం జరిగిన రో డ్డు ప్రమాదంలో కంరకపల్లి సతీష్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన విష యాన్ని గుర్తించిన స్థానికులు 108కు సమాచారం అందించగా కరకగూడెం నుంచి వాహ నం వచ్చేందుకు గంట సమయం పట్టింది. ఈఎంటీ లేడని, సెన్సార్‌ పనిచేయడం లేదని 108 సిబ్బంది చెప్పడంతో బాధితుడి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గంట తరువా త క్షతగాత్రుడిని కరకగూడెం తరలించి ప్రాఽథమిక వైద్యాన్ని అందించారు. మెరుగైన వై ద్యం అందించేందుకు సతీష్‌ను మణుగూరు తరలించేందుకు 108 సహకరించక పోవడంతో పినపాక నుంచి 108 రప్పించాల్సి వచ్చింది. 

Updated Date - 2022-06-20T05:20:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising