Khammam: మౌన దీక్షకు దిగిన పొంగులేటి
ABN, First Publish Date - 2022-01-04T18:08:06+05:30
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్కు నిరసనగా ఆ పార్టీ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి మౌన దీక్షకు దిగారు.
ఖమ్మం: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్కు నిరసనగా ఆ పార్టీ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి మౌన దీక్షకు దిగారు. జీవో నెంబర్ 317 సవరణ చేయాలని డిమాండ్ చేశారు. శాంతియుతంగా నిరసన చేస్తున్న బండి సంజయ్ అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. తక్షణమే బండి సంజయ్ను విడుదల చేయాలని పొంగులేటి డిమాండ్ చేశారు.
Updated Date - 2022-01-04T18:08:06+05:30 IST