ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఖైరతాబాద్‌కు భారీగా చేరుకున్న Congress కార్యకర్తలు

ABN, First Publish Date - 2022-06-16T17:19:46+05:30

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)పై ఈడీ (ED) వేధింపులకు నిరసనగా ఛల్ రాజ్‌భవన్‌కు కాంగ్రెస్ (Congress) పిలుపునిచ్చింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)పై ఈడీ (ED) వేధింపులకు నిరసనగా ఛల్ రాజ్‌భవన్‌కు కాంగ్రెస్ (Congress) పిలుపునిచ్చింది. ఈక్రమంలో ఖైరతాబాద్ సర్కిల్ వద్దకు  కాంగ్రెస్ కార్యకర్తలు భారీగా చేరుకుంటున్నారు. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తలు రాజ్‌భవన్‌కు వెళ్ళకుండా బారికేడ్లను అడ్డుపెట్టారు. అయితే ఎట్టి పరిస్థితుల్లో రాజ్‌భవన్ వద్ద నిరసన తెలుపుతామని కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు  స్పష్టం చేశారు. ఇప్పటికే ఏఐసీసీ సెక్రటరీ బోసరాజు, కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, మల్లు రవి, ఫిరోజ్ ఖాన్ తదితరులు ఖైరతాబాద్‌కు చేరుకున్నారు. మరికాసేపట్లో  టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్.. పీజేఆర్ విగ్రహం వద్ద కి చేరుకోనున్నారు. 

Updated Date - 2022-06-16T17:19:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising