ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేసీఆర్ తెలంగాణ ప్రజల విశ్వాసం కోల్పోయారు: ఈటల

ABN, First Publish Date - 2022-01-12T20:47:52+05:30

సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజల విశ్వాసం కోల్పోయారని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సంగారెడ్డి: సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజల విశ్వాసం కోల్పోయారని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అందుకే ఇతర రాష్ట్రాల నేతలను పిలుచుకుని మాట్లాడుతున్నారని విమర్శించారు. ఉపాధ్యాయులు చనిపోతున్నా కేసీఆర్‌ పట్టించుకోవడం లేదని తప్పుబట్టారు. ఉపాధ్యాయులను పిలిచి భరోసా ఇవ్వాల్సిన సీఎం కేసీఆర్‌.. ఇతర రాష్ట్రాల నేతలతో రాజకీయాలపై దృష్టి పెడుతున్నారని దుయ్యబట్టారు. ఉపాధ్యాయుల పట్ల దుర్మార్గంగా వ్యవహరించొద్దని ఈటల రాజేందర్ సూచించారు.

Updated Date - 2022-01-12T20:47:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising