ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఢిల్లీకి పరారైన కేసీఆర్‌: ప్రవీణ్‌కుమార్‌

ABN, First Publish Date - 2022-04-12T02:31:29+05:30

లంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా సీఎం కేసీఆర్‌ ఢిల్లీకి పారిపోయారని బీఎస్‌పీ నేత ప్రవీణ్‌కుమార్‌ ఆరోపించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హుజూర్‌నగర్‌: తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా సీఎం కేసీఆర్‌ ఢిల్లీకి పారిపోయారని బీఎస్‌పీ నేత ప్రవీణ్‌కుమార్‌ ఆరోపించారు. భారత రాజ్యాంగం ప్రకారం రైతులు పండించిన ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాల్సి ఉందన్నారు. రాజ్యాధికార యాత్రలో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఢిల్లీలో సీఎం కేసీఆర్‌ దీక్షల పేరుతో డ్రామాలు చేస్తున్నాడని మండిపడ్డారు. మిల్లర్ల వద్ద రైతులను మేకల్లా బలి ఇస్తున్నారని దుయ్యబట్టారు. తెలంగాణ సమాజమంతా కేసీఆర్‌కు అధికారం అప్పగిస్తే ధాన్యం ఎందుకు కొనుగోలు చేయడం లేదని  ప్రవీణ్‌కుమార్‌ ప్రశ్నించారు.

Updated Date - 2022-04-12T02:31:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising