ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వరి అంశంలో కేంద్రం ఉదాసీనంగా వ్యవహరిస్తోంది: కవిత

ABN, First Publish Date - 2022-04-10T16:25:59+05:30

వరి అంశంలో కేంద్రం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఢిల్లీ: వరి అంశంలో కేంద్రం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఆదివారం కవిత మీడియాతో మాట్లాడుతూ.. రేపు ఢిల్లీలో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున నిరసనలు చేపడుతున్నట్లు తెలిపారు. కేంద్ర పథకాలు, విధానాలు జాతీయ ఆహార భద్రత వ్యవస్థకు ముప్పు తెస్తున్నాయని హెచ్చరించారు.
దేశంలో రైతులను విస్మరించడం వల్ల కలిగే పరిణామాలు ఏంటో.. బీజేపీ ప్రభుత్వం గుర్తు చేసుకోవాలని కవిత వ్యాఖ్యానించారు.

Updated Date - 2022-04-10T16:25:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising