ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కర్రిగుట్ట ఎన్‌కౌంటర్‌పై లేఖ విడుదల చేసిన మావోయిస్టులు

ABN, First Publish Date - 2022-01-19T23:33:15+05:30

కర్రిగుట్ట ఎన్ కౌంటర్‌పై మావోయిస్టులు లేఖ విడుదల చేశారు. జయశంకర్ భూపాలపల్లి, మూలుగు, వరంగల్, పెద్దపల్లి డివిజన్ కమిటీ కార్యదర్శి వెంకటేష్ పేరుతో ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వరంగల్:  కర్రిగుట్ట ఎన్ కౌంటర్‌పై మావోయిస్టులు లేఖ విడుదల చేశారు. జయశంకర్ భూపాలపల్లి, మూలుగు, వరంగల్, పెద్దపల్లి డివిజన్ కమిటీ కార్యదర్శి వెంకటేష్ పేరుతో లేఖ విడుదల అయింది. కర్రిగుట్ట ఎన్‌కౌంటర్ బూటకమని, నిరసనగా ఈ నెల 22న ములుగు జిల్లా బంద్‌కు పిలుపునిస్తున్నట్లు లేఖలో తెలిపారు. 


‘‘ఈ ఎన్‌కౌంటర్‌లో కూడా పోలీసులు పాత కథనే చెప్పారు. ఈ నెల 22న చేపట్టబోయే బంద్‌లో ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలి. ఘటన జరిగిన ప్రాంతానికి మీడియాకు కూడా అనుమతి ఇవ్వలేదు. పోలీసులే మీడియా పాత్ర పోషించారు. ఎన్ కౌంటర్ అని ప్రజలను నమ్మించే విధంగా కుట్ర చేశారు.’’ అని లేఖలో పేర్కొన్నారు. 



Updated Date - 2022-01-19T23:33:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising