ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డీజిల్‌కు బదులు నీరు..

ABN, First Publish Date - 2022-08-13T05:40:53+05:30

డీజిల్‌కు బదులు నీరు సరఫరా కావడంతో అవి వినియోగించిన మొరాయిస్తుండడంతో ప్రైవేట్‌ కంపెనీ తల పట్టుకుంటోంది.

డీజిల్‌లో వచ్చిన నీరు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- జీడీకే 11ఇంక్లైన్‌లో మొరాయిస్తున్న కంటిన్యూయస్‌మైనర్లు

- బొగ్గు ఉత్పత్తికి ఆటంకం

గోదావరిఖని, ఆగస్టు 12: డీజిల్‌కు బదులు నీరు సరఫరా కావడంతో అవి వినియోగించిన మొరాయిస్తుండడంతో ప్రైవేట్‌ కంపెనీ తల పట్టుకుంటోంది. ఆర్‌జీ-1 పరిధిలోని జీడీకే 11ఇంక్లైన్‌లో వినియోగిస్తున్న కంటిన్యూయస్‌మైనర్లకు రామగుండం ఓసీపీ4 ప్రాజెక్టు నుంచి రోజూ డీజిల్‌ రవాణా అవుతుంది. కంటి న్యూయస్‌ మైనర్లను జెమ్‌కో సంస్థ నిర్వహిస్తుంది. గురువారం గనికి చేరిన డీజిల్‌లో నీరు రావడంతో సంస్థ అవాక్కయ్యింది. గురువారం మధ్యాహ్నం నుం చి కంటిన్యూయస్‌మైనర్లతో పాటు ఇతర యంత్రాలు మొరాయిస్తుండడంతో అనుమానం వచ్చిన అధికారులు వాటిని పరిశీలించగా డీజిల్‌లో మొత్తం నీరు రావడంతో షాక్‌ అయ్యారు. ట్యాంకర్‌ ద్వారా వచ్చిన డీజిల్‌ను పరిశీలించక ముందే వినియోగించడంతో కోట్ల రూపాయల యంత్రాలు దెబ్బతిన్నాయి. దీం తో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. అధికారులు కంటిన్యూయస్‌ మైనర్‌కు వినియోగించిన డీజిల్‌ షాంపిల్‌ సేకరించగా అందులో నీరు ఉన్నట్టు గుర్తిం చారు. డీజిల్‌లో వచ్చిన నీటి షాంపిల్స్‌ను ల్యాబ్‌కు పంపారు. 

Updated Date - 2022-08-13T05:40:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising