ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పేదల సంక్షేమానికి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కృషి

ABN, First Publish Date - 2022-10-05T06:01:44+05:30

పేద ప్రజల సంక్షేమం కోసం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని చొప్పదండి ఎమ్మల్యే రవిశంకర్‌ అన్నారు. బోయినపల్లి మండలం తడగొండ గ్రామంలో కల్యాణ లక్ష్మి లబ్ధిదారులకు ఎమ్మెల్యే చెక్కులను పంపిణీ చేశారు.

కల్యాణలక్ష్మీ చెక్కు అందజేస్తున్న ఎమ్మెల్యే
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బోయినపల్లి, అక్టోబరు 4: పేద ప్రజల సంక్షేమం కోసం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని చొప్పదండి ఎమ్మల్యే రవిశంకర్‌ అన్నారు. బోయినపల్లి మండలం తడగొండ గ్రామంలో కల్యాణ లక్ష్మి లబ్ధిదారులకు ఎమ్మెల్యే చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం గ్రామంలో సిమెంట్‌ రోడ్ల నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్‌, ఏఎంసీ చైర్మన్‌ సత్యనారాయణరెడ్డి, సర్పంచ్‌ చిందం రమేష్‌, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు జోగినపల్లి రవీందర్‌రావు, మండల  అధ్యక్షుడు కత్తెరపాక కొండయ్య, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. 


Updated Date - 2022-10-05T06:01:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising