ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆర్టీసీ కార్గో ద్వారా ధాన్యం బస్తాల రవాణా

ABN, First Publish Date - 2022-05-24T05:36:28+05:30

గంగాధర మండలం కొండయ్యపల్లి ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రం నుంచి టీఎస్‌ఆర్టీసీ కార్గో బస్సుల ద్వారా ధాన్యం బస్తాలను మానకొండూర్‌ రైస్‌ మిల్లులకు సోమవారం తరలించారు.

కార్గో బస్సుల వద్ద చేరవేయడానికి సిద్దంగా ఉన్న ధాన్యంతో ఆర్టీసీ అధికారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భగత్‌నగర్‌, మే 23: గంగాధర  మండలం కొండయ్యపల్లి ఐకేపీ ధాన్యం  కొనుగోలు కేంద్రం నుంచి  టీఎస్‌ఆర్టీసీ కార్గో  బస్సుల ద్వారా ధాన్యం బస్తాలను మానకొండూర్‌ రైస్‌ మిల్లులకు సోమవారం తరలించారు. కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌ ఆదేశాల మేరకు ఐదు కార్గో బస్సులను ధాన్యం బస్తాల రవాణాకు కేటాయించారు. ఆర్టీసీ కరీంనగర్‌ జోన్‌ డిప్యూటి సీటీఎం చౌహాన్‌, కరీంనగర్‌ ఆర్‌ఎంఈ రాజు, జగిత్యాల, కోరుట్ల, వేములవాడ, హుజూరాబాద్‌, డీఎంఈలు ఆధ్వర్యంలో ధాన్యం రవాణా చేశారు. 

Updated Date - 2022-05-24T05:36:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising