ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బాధితుల ఫిర్యాదుపై తక్షణం స్పందించాలి

ABN, First Publish Date - 2022-08-18T05:28:46+05:30

వివిధ సమస్యలపై బాధితులు చేసే ఫిర్యాదులపై పోలీసు అధికారులు తక్షణం స్పందించి న్యాయం చేయాలని పెద్దపల్లి డీసీపీ రూపేష్‌ అన్నా రు.

డీసీపీ రూపేష్‌కు స్వాగతం పలుకుతున్న సీఐ, ఎస్సై
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- పెద్దపల్లి డీసీపీ రూపేష్‌

మంథని, ఆగస్టు 17: వివిధ సమస్యలపై బాధితులు చేసే ఫిర్యాదులపై పోలీసు అధికారులు తక్షణం స్పందించి న్యాయం చేయాలని పెద్దపల్లి డీసీపీ రూపేష్‌ అన్నా రు. మంథని పోలీసు స్టేషన్‌ను డీసీపీ రూపేష్‌ బుధవారం సాయంత్రం తనిఖీ చేశారు. స్టేషన్‌ ఆవరణను పరిశీలించారు. స్టేషన్‌ నిర్వాహణపై, కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అధికారులు, సిబ్బందికి వివిధ అంశాలపై పలు సూచనలు చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేరాల నియంత్రణ కోసం సీసీ కెమెరాల ఏర్పాటుపై ప్రజల్లో అవగాహన పెంచాలన్నారు. శాంతి భద్రతల పరిరక్షణ బాధ్యత పోలీసులపై ఉందన్నారు. ఆయన వెంట మంథని సీఐ సతీష్‌, ఎస్‌ఐ వెంక టేశ్వర్లు ఉన్నారు. 

Updated Date - 2022-08-18T05:28:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising