ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రజాసమస్యల పరిష్కారమే లక్ష్యం

ABN, First Publish Date - 2022-08-09T05:51:55+05:30

ప్రజాసమస్యల పరిష్కారమే లక్ష్యమని ఎస్పీ రాహూల్‌హెగ్డే అన్నారు.

ఫిర్యాదుదారులతో మాట్లాడుతున్న కలెక్టర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- ఎస్పీ రాహూల్‌హెగ్డే 

సిరిసిల్ల క్రైం, ఆగస్టు 8: ప్రజాసమస్యల పరిష్కారమే లక్ష్యమని ఎస్పీ రాహూల్‌హెగ్డే అన్నారు. జిల్లా పోలీస్‌ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజాదివస్‌లో తొమ్మిది ఫిర్యాదులు స్వీకరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫిర్యాదులు పెండింగ్‌ పడకుండా చూడడమే కాకుండా చట్టప్రకారం సమస్యలు పరిష్కరించాలని సంబం ధిత ఎస్‌హెచ్‌వోలను ఆదేశించామన్నారు. సివిల్‌ సమస్యల ను కోర్టులో పరిష్కరించుకోవాలని భూ వ్యవహారాల్లో బెదిరింపులకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. 


Updated Date - 2022-08-09T05:51:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising