ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దళిత శక్తి ప్రోగ్రాం ఆధ్వర్యంలో సంఘీభావ పాదయాత్ర

ABN, First Publish Date - 2022-01-23T05:59:27+05:30

ఎస్సీ, ఎస్టీ స్వరాజ్య స్థాపన కోసం దళిత శక్తి ప్రోగ్రాం అధినేత విశారదన్‌ మహారాజ్‌, జిల్లా అ ధ్యక్షులు మాడుగుల సదానందం మహారా జ్‌ల ఆధ్వర్యంలో చేప ట్టిన సంఘీభావ పాద యాత్ర శనివారం సుల్తానాబాద్‌కు చేరిం ది.

అంబేద్కర్‌ విగ్రహం వద్ద నినాదాలు చేస్తున్న నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సుల్తానాబాద్‌, జన వరి 22: ఎస్సీ, ఎస్టీ స్వరాజ్య స్థాపన కోసం దళిత శక్తి ప్రోగ్రాం అధినేత విశారదన్‌ మహారాజ్‌, జిల్లా అ ధ్యక్షులు మాడుగుల సదానందం మహారా జ్‌ల ఆధ్వర్యంలో చేప ట్టిన సంఘీభావ పాద యాత్ర శనివారం సుల్తానాబాద్‌కు చేరిం ది. ఎస్సీ, ఎస్టీ స్వరాజ్య స్థాపన కోసం నిర్వహి స్తున్న ఈ సంఘీబావ యాత్ర పదివేల కిలోమీట ర్లు కొనసాగుతుందని, దీన్ని విజయవంతం చే యాలని మండల అధ్యక్షుడు న్యాతరి శ్రీనివాస్‌ పి లుపునిచ్చారు. పాదయాత్ర బృందం స్థానిక అంబే ద్కర్‌ విగ్రహాం వద్దకు చేరుకుని పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఉస్తం శ్రీనివాస్‌, హకీం, ఆవునూరి సతీష్‌, న్యాతరి ప్రభా కర్‌, శంకర్‌, రమేష్‌, సంపత్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-01-23T05:59:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising