ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాజన్న క్షేత్రంలో శివదీక్షలు ప్రారంభం

ABN, First Publish Date - 2022-01-20T06:49:09+05:30

వేములవాడ రాజరాజేశ్వర క్షేత్రంలో శివదీక్షలు ప్రారంభమయ్యాయి.

శివదీక్ష మాల వేస్తున్న గురుస్వాములు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వేములవాడ, జనవరి 19 :  వేములవాడ  రాజరాజేశ్వర క్షేత్రంలో శివదీక్షలు ప్రారంభమయ్యాయి. రాజన్న ఆలయంలోని అభిషేక మండపంలో గురుస్వాములు వాసాలమర్రి గోపి, తమ్మల భీమన్న, ఆలయ అర్చకులు నందగిరి భాను, శంకరయ్య సమక్షంలో బుధవారం తెల్లవారుజామున ప్రత్యేక పూజల మధ్య మాలధారణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సుమారు 300 మంది శివభక్తులు శివదీక్ష స్వీకరించారు. మహాశివరాత్రి పర్వదినం వరకు శివదీక్షలు కొనసాగుతాయని గురుస్వామి వాసాలమర్రి గోపి తెలిపారు. 


Updated Date - 2022-01-20T06:49:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising