ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీజేపీ ఆధ్వర్యంలో శమీ యాత్ర

ABN, First Publish Date - 2022-10-07T05:42:19+05:30

విజయదశమి పర్వదినం సందర్భంగా వేములవాడ పట్టణంలో బీజేపీ నాయకులు ఎడ్లబండ్లపై శమీయాత్ర నిర్వహించారు.

ఎడ్ల బండిపై శమీ యాత్ర నిర్వహిస్తున్న ప్రతాప రామకృష్ణ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 -ఆకట్టుకున్న ఎడ్లబండ్ల పరుగులు

వేములవాడ, అక్టోబరు 6: విజయదశమి పర్వదినం సందర్భంగా వేములవాడ పట్టణంలో బీజేపీ నాయకులు  ఎడ్లబండ్లపై శమీయాత్ర నిర్వహించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ నేతృత్వంలో బుధవారం పెద్ద సంఖ్యలో బీజేపీ నేతలు ఎడ్లబండ్లపై జమ్మి కోసం మహాలక్ష్మి దేవాలయం సమీపంలోని జమ్మి వృక్షం వద్దకు వెళ్లి శమీపూజ నిర్వహించారు.  కార్యక్రమంలో జిల్లా బిజెపి దళిత మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుమ్మరి శంకర్‌, బీజేపీ ప్రధాన కార్యదర్శి రేగుల మల్లికార్జున్‌, పట్టణ బీజేపీ అధ్యక్షుడు రేగుల సంతోష్‌బాబు, నాయకులు సంటి అంజిబాబు, పిన్నింటి హన్మాండ్లు, రేగుల రాజు, విష్ణు పాల్గొన్నారు. 

Updated Date - 2022-10-07T05:42:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising