ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శంకరయ్య సేఫ్‌

ABN, First Publish Date - 2022-07-04T05:57:29+05:30

ముంబైలో కిడ్నాప్‌కు గురైన ముత్తమల్ల శంకర య్యను పోలీసులు కిడ్నాపర్ల చెర నుంచి విడిపించి రక్షించినట్లుగా తె లుస్తోంది.

కిడ్నాపర్ల చెరనుంచి విడుదలైన శంకరయ్య
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

12 రోజులకు కిడ్నాపర్ల చెర నుంచి  విడిపించిన పోలీసులు

పెగడపల్లి, జులై 3 : ముంబైలో కిడ్నాప్‌కు గురైన ముత్తమల్ల శంకర య్యను పోలీసులు కిడ్నాపర్ల చెర నుంచి విడిపించి రక్షించినట్లుగా తె లుస్తోంది. పెగడపల్లి మండలం నం దగిరి గ్రామానికి చెందిన శంకరయ్య ఈ నెల 22న ముంబై ఏర్‌పోర్టులో కిడ్నాప్‌నకు గురయ్యాడు. ఏర్‌ పోర్టు లో దిగి బస్సులో ఇంటికి వస్తున్నా న ని చెప్పిన శంకరయ్య మూడు రోజు లకు కిడ్నాపైనట్లు సమాచారం రావ డంతో కుటుంబ సభ్యులు ఆందోళన కు గురయ్యారు. శంకరయ్య కుటుంబ సభ్యులు ముంబై వెళ్లి అక్కడి పో లీసులకు పిర్యాదు చేశారు. ఈ మేరకు ముంబై పోలీసులు తమిళనాడు, పాండిచ్చేరి తదితర ప్రాంతాలలో గాలించగా శనివారం రాత్రి పాండిచ్చేరి లో కిడ్నాపర్ల చెరలోనున్న శంకరయ్యను విడిపించి ఆదివారం మధ్యా హ్నం ముంబైకి తరలించినట్లు తెలిసింది. కుటుంబ సభ్యులు మాత్రం శం కరయ్య ఆచూకీ లభించలేదని అంటున్నారు. శంకరయ్య ముంబై చేరకు న్నాడని విచారణ అనంతరం నేడో రేపో ఇంటికి చేరనున్నట్లు గ్రామస్థులు  పేర్కొంటున్నారు. 


Updated Date - 2022-07-04T05:57:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising