ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇసుక క్వారీలను రద్దు చేయాలి

ABN, First Publish Date - 2022-06-27T06:30:42+05:30

మానేరు వాగులోని ఇసుక క్వారీలను రద్దు చేయాలని మండలంలోని పొత్కపల్లిలో ఆదివారం కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో మూడు గంటల పాటు రాస్తారోకో నిర్వహించారు.

పొత్కపల్లిలో రాస్తారోకో చేస్తున్న కాంగ్రెస్‌ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో రాస్తారోకో, ర్యాలీ

ఓదెల, జూన్‌ 26: మానేరు వాగులోని ఇసుక క్వారీలను రద్దు చేయాలని మండలంలోని పొత్కపల్లిలో ఆదివారం కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో మూడు గంటల పాటు రాస్తారోకో నిర్వహించారు. మానేరు పరివాహక గ్రామాల్లో పంట పొలాలను వ్యవసాయ బావులను కాపాడాలని కనగర్తిలో కూడా రాస్తారోకో నిర్వహించారు. అలాగే ఇసుక లారీలతో రోడ్లన్ని ధ్వంసమయ్యాయని, ఆరోపిస్తూ రోడ్లను నిర్మించాలని గుండ్లపల్లి నుంచి మండల సరిహద్దు గ్రామమైన గుంపుల వరకు కాంగ్రెస్‌ నాయకులు పెద్దఎత్తున ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు మూల ప్రేంసాగర్‌రెడ్డి నాయకులు పడాల రాజు, బొంగోని శ్రీనివాస్‌, బోడకుంట శంకర్‌, రెడ్డి రజనికాంత్‌, పుప్పాల శంకర్‌, అంకం రమేష్‌, నిరంజన్‌రెడ్డి, చింతం కుమారస్వామి, పిట్టల నర్సింగం, క్యాతం వెంకన్న. తిప్పారపు సంపత్‌, రాగిడి రవిందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-06-27T06:30:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising