ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రంగదామునిపల్లె వాసికి డాక్టరేట్‌

ABN, First Publish Date - 2022-10-03T07:24:44+05:30

గొల్లపల్లి మండలం రంగదాముని పల్లె గ్రామానికి చెందిన గుంటుకుల రాజు తన ప్రతిభా పాటవాలతో ప్రతిష్టాత్మకమైన హైదరాబాద్‌ కేంద్రియ విశ్వ విద్యాలయం నుంచి పీహెచ్‌డీ డాక్టరేట్‌ పట్టాను అందుకు న్నారు.

కేంద్ర మంత్రి చేతుల మీదుగా పీహెచ్‌డీ పట్టా అందుకుంటున్న రాజు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గొల్లపల్లి, ఆక్టోబరు 2: గొల్లపల్లి మండలం రంగదాముని పల్లె గ్రామానికి చెందిన గుంటుకుల రాజు తన ప్రతిభా పాటవాలతో ప్రతిష్టాత్మకమైన హైదరాబాద్‌ కేంద్రియ విశ్వ విద్యాలయం నుంచి పీహెచ్‌డీ డాక్టరేట్‌ పట్టాను అందుకు న్నారు. ఈ మేరకు హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాల యం 22వ స్నాతకోత్సవం సందర్భంగా శనివారం జరిగిన ప్రధానోత్సవ కార్యక్రమంలో కేంద్రమంత్రి ధర్మేంధ్ర ప్రధాన్‌, విశ్వవిద్యాలయం ఛాన్సలర్‌, గవర్నర్‌ తమిళసై సౌందర్యరా జన్‌, వైస్‌ఛాన్సలర్‌ నర్సింహారెడ్డి చేతుల మీదుగా డాక్టరేట్‌ పట్టాను స్వీకరించారు. ‘వాతావరణంలో మార్పులు.. వ్యవ సాయం మీద దాని ప్రభావం’ అనే అంశంపై చేసిన పరిశో ధనకు గాను రాజు పీహెచ్‌డీ డాక్టరేట్‌ సాధించాడు.


Updated Date - 2022-10-03T07:24:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising