ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాజీవ్‌ స్వగృహ ప్లాటింగ్‌ పనులు వేగవంతం చేయాలి

ABN, First Publish Date - 2022-05-22T05:33:15+05:30

రాజీవ్‌ స్వగృహ స్థలాల ప్లాటింగ్‌ పనులను వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్‌ గరిమ అగర్వాల్‌ అధికారులను ఆదేశించారు.

సమావేశంలో మాట్లాడుతున్న అదనపు కలెక్టర్‌ గరిమ అగర్వాల్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- అదనపు కలెక్టర్‌ గరిమ అగర్వాల్‌

కరీంనగర్‌, మే 21 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): రాజీవ్‌ స్వగృహ స్థలాల ప్లాటింగ్‌ పనులను వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్‌ గరిమ అగర్వాల్‌ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో రాజీవ్‌ స్వగృహ అంగారక టౌన్‌షిప్‌ పనులపై సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తిమ్మాపూర్‌ మండలం నుస్తులాపూర్‌ గ్రామంలోని రాజీవ్‌ స్వగృహ అంగారక టౌన్‌షిప్‌లోని స్థలాలను చదును చేసి, సర్వేయర్లతో మ్యాపింగ్‌ చేసి ప్లాటింగ్‌ హద్దురాళ్లను ఏర్పాటు చేసి కలరింగ్‌ చేయాలని అన్నారు. పెద్ద ఫ్లెక్సీలో మ్యాప్‌ను ఏర్పాటు చేయాలన్నారు. ఈ సమావేశంలో రాజీవ్‌ స్వగృహ చీఫ్‌ ఇంజనీర్‌ ఈశ్వరయ్య, మున్సిపల్‌క మిషనర్‌ సేవా ఇస్లావత్‌, ఆర్‌డీవో ఆనంద్‌ కుమార్‌వ, ల్యాండ్‌ సర్వే అసిస్టెంట్‌ డైరెక్టర్‌ అశోక్‌కుమార్‌, తిమ్మాపూర్‌ తహసిల్దార్‌ రాజ్‌కుమార్‌ పాల్గొన్నారు. 


Updated Date - 2022-05-22T05:33:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising