ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాజన్న హుండీ ఆదాయం రూ.2.25 కోట్లు

ABN, First Publish Date - 2022-05-27T05:56:50+05:30

ములవాడ రాజరాజేశ్వరస్వామివారి దేవస్థానం ఖజానాకు హుండీ ద్వారా రూ. 2.25 కోట్ల పైచిలుకు ఆదాయం లభించింది.

హుండీ ఆదాయం లెక్కిస్తున్న ఆలయ సిబ్బంది
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వేములవాడ, మే 26 : వేములవాడ రాజరాజేశ్వరస్వామివారి దేవస్థానం ఖజానాకు హుండీ ద్వారా రూ. 2.25 కోట్ల పైచిలుకు ఆదాయం లభించింది. 28 రోజుల వ్యవధిలో భక్తులు హుండీలో సమర్పించిన నగదు, బంగారం, వెండి కానుకలను ఆలయ ఓపెన్‌ స్లాబ్‌ ప్రాంగణంలో గురువారం లెక్కించారు. ఈ సందర్భంగగా 2 కోట్ల 25 లక్షల 8 వేల 914 రూపాయల నగదు, 366 గ్రాముల 500 మిల్లీ గ్రాముల బంగారం, 18 కిలోల 650 గ్రాముల వెండి సమకూరింది. ఆలయ ఈవో ఎల్‌.రమాదేవి హుండీ లెక్కింపును పర్యవేక్షించారు. 

Updated Date - 2022-05-27T05:56:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising