ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి

ABN, First Publish Date - 2022-08-17T06:00:39+05:30

విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి అన్నారు. ఎల్లారెడ్డిపేట మండలం అల్మాస్‌పూర్‌ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని మంగళవారం తనిఖీ చేశారు.

తనిఖీ చేస్తున్న కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎల్లారెడ్డిపేట, ఆగస్టు 16: విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని  కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి అన్నారు. ఎల్లారెడ్డిపేట మండలం అల్మాస్‌పూర్‌ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని మంగళవారం తనిఖీ చేశారు.  అనంతరం మండల కేంద్రంలో వృద్ధుల డే కేర్‌ సెంటర్‌ను పరిశీలించారు.  మండలంలోని మోడల్‌ క్రీడా ప్రాంగణ ఏర్పాట్ల పురోగతిని ఎంపీడీవో చిరంజీవిని అడిగి తెలుసుకున్నారు. పనులు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.  డీఈవో రాధాకిషన్‌, పంచాయతీరాజ్‌ ఈఈ సూర్యప్రకాష్‌, ఎంపీపీ పిల్లి రేణుక, జడ్పీటీసీ లక్ష్మణ్‌రావు, ఎమ్మార్వో జయంత్‌కుమార్‌, ఎంపీడీవో చిరంజీవి, పీఆర్‌డీఈ శ్రీనివాస్‌, ఏఈ సాయికృష్ణ, పీఏసీఎస్‌ చైర్మన్‌కృష్ణారెడ్డి తదితరులు ఉన్నారు. 

Updated Date - 2022-08-17T06:00:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising