ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రజా సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయం

ABN, First Publish Date - 2022-10-02T06:31:32+05:30

ప్రజా సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని వేములవాడ ఎమ్మెల్యే రమేష్‌బాబు అన్నారు. చందుర్తి మండల కేంద్రంలో వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, సీఎంఆర్‌ఎఫ్‌ లబ్ధిదారులకు శనివారం చెక్కులను పంపిణీ చేశారు.

చెక్కులను పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే రమేష్‌బాబు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- ఎమ్మెల్యే రమేష్‌బాబు

చందుర్తి, అక్టోబరు 1: ప్రజా సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని వేములవాడ ఎమ్మెల్యే రమేష్‌బాబు అన్నారు. చందుర్తి మండల కేంద్రంలో వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి,  సీఎంఆర్‌ఎఫ్‌ లబ్ధిదారులకు శనివారం చెక్కులను పంపిణీ చేశారు.   రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. ఎంపీపీ బైరగొని లావణ్య, తహసీల్దార్‌ మాజీద్‌, ప్రజాప్రతినిధులు తిప్పని శ్రీనివాస్‌, సిరికొండ ప్రేమలత-శ్రీనివాస్‌, చిలుక అంజిబాబు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-10-02T06:31:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising