ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Peddapalli: సింగరేణి గని ప్రమాదంలో లభించని కార్మికుల ఆచూకీ

ABN, First Publish Date - 2022-03-08T13:35:50+05:30

జిల్లాలోని రామగుండం సింగరేణి గని ప్రమాదంలో నలుగురు కార్మికుల ఆచూకీ ఇంకా లభించలేదుజిల్లాలోని రామగుండం సింగరేణి గని ప్రమాదంలో నలుగురు కార్మికుల ఆచూకీ ఇంకా లభించలేదు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెద్దపల్లి: జిల్లాలోని రామగుండం సింగరేణి గని ప్రమాదంలో నలుగురు కార్మికుల ఆచూకీ ఇంకా లభించలేదు. 15 గంటలుగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. శిథిలాల కింద ఇద్దరు కార్మికులు ఉంటారని అనుమానిస్తున్నారు. అర్ధరాత్రి మైనింగ్ సర్దార్ నరేష్ సురక్షితంగా బయటపడ్డారు. ఇప్పటి వరకు ప్రమాదం నుంచి ముగ్గురు కార్మికులు బయటపడ్డారు.  నిన్న ఆర్జీ-3లో కార్మికులపై పైకప్పు కూలి ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. 


Updated Date - 2022-03-08T13:35:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising