ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రామగుండం ప్లాంట్‌ను సందర్శించిన ఎన్‌టీపీసీ డైరెక్టర్‌

ABN, First Publish Date - 2022-09-12T05:02:07+05:30

ఎన్‌టీపీసీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌(పీఎం) త్రిపాఠి ఆదివారం రామగుండం ప్లాంట్‌ను సందర్శించారు.

పనులను పరిశీలిస్తున్న ఈడీ తిపాఠి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జ్యోతినగర్‌, సెప్టెంబరు 11: ఎన్‌టీపీసీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌(పీఎం) త్రిపాఠి ఆదివారం రామగుండం ప్లాంట్‌ను సందర్శించారు. రెండు రోజుల రామగుండం పర్యటలో మొదటి రోజు తెలంగాణ సూపర్‌ థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టులో వివిధ విభాగాలను ఆయన పరిశీలించారు. త్వరలో నిర్మాణం పూర్తి కానున్న టీఎస్‌ టీపీపీ తుదిదశ పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా ఈడీ త్రిపాఠి అధికారులకు పలు విషయాలపై దిశా నిర్దేశం చేశారు. సోమవారం ఆయన ఫ్లోటింగ్‌ సోలార్‌ ప్రాజెక్టు, ఎన్‌టీపీసీ ప్రాజెక్టుల్లో పర్యటించనున్నారు. త్రిపాఠి వెంట రామగుండం సీజీఎం సునీల్‌కుమార్‌, ఇతర అధికారులు ఉన్నారు. 

Updated Date - 2022-09-12T05:02:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising