ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేరాల అదుపునకు చర్యలు తీసుకోవాలి

ABN, First Publish Date - 2022-08-30T06:33:41+05:30

నేరాల అదుపునకు చర్యలు తీసుకోవాలని డీజీపీ మహేందర్‌రెడ్డి అన్నారు. సోమవారం హైదరాబాద్‌ డీజీపీ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు.

వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న అదనపు ఎస్పీ చంద్రయ్య
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిరిసిల్ల క్రైం, ఆగస్టు 29: నేరాల అదుపునకు చర్యలు తీసుకోవాలని డీజీపీ మహేందర్‌రెడ్డి అన్నారు. సోమవారం హైదరాబాద్‌ డీజీపీ కార్యాలయం నుంచి  వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు.   పెండింగ్‌లో ఉన్న కేసుల సత్వర పరిష్కారానికి కృషి చేయాలన్నారు.  సైబర్‌ నేరాలపై ప్రజలకు నిత్యం అవగాహన కల్పించాలన్నారు.  సమావేశంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, డీఎస్పీ చంద్రశేఖర్‌, సీఐలు అనిల్‌కుమార్‌, మొగిలి, లింగమూర్తి పాల్గొన్నారు. 


Updated Date - 2022-08-30T06:33:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising