ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భక్తులతో కిక్కిరిసిన మల్లన్న ఆలయం

ABN, First Publish Date - 2022-06-27T06:35:17+05:30

భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయం ఆదివారం భక్తులతో కిక్కిరిసిపోయింది.

చందర్‌కు స్వామివారి చిత్రపటం అందజేస్తున్న అర్చకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- మొక్కులు చెల్లించుకున్న ఎమ్మెల్యే చందర్‌

ఓదెల, జూన్‌ 26: భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయం ఆదివారం భక్తులతో కిక్కిరిసిపోయింది.  స్వామివారిని టీఆర్‌ఎస్‌  జిల్లా అధ్యక్షుడు, రామగుం డం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ కుటుంబసభ్యులతో కలిసి దర్శించుకోని అభిషే కాన్ని నిర్వహించారు. అలాగే రామాలయాన్ని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. ఆలయంలో ఒగ్గు పూజారులతో పట్నాలు వేయించారు. అనంతరం ఆలయ సిబ్బంది కోరుకంటి చందర్‌ను సన్మానించి ఆలయ జ్ఞాపికను అందజేశారు. సుదూరి ప్రాంతాల నుంచి వాహనాల్లో భక్తులు అధికసంఖ్యలో తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. 

Updated Date - 2022-06-27T06:35:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising