ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరీంనగర్ జిల్లా: భూ సర్వేను అడ్డుకున్న రైతులు

ABN, First Publish Date - 2022-01-19T21:24:28+05:30

కరీంనగర్ జిల్లా: గంగాధర మండలం, రంగారావుపల్లెలో భూ సర్వేను రైతులు అడ్డుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరీంనగర్ జిల్లా: గంగాధర మండలం, రంగారావుపల్లెలో భూ సర్వేను రైతులు అడ్డుకున్నారు. కాళేశ్వరం  మూడో టీఎంసీ కోసం తమ భూముల్ని ఇవ్వబోమని రైతులు తేల్చి చెప్పారు. భూ సర్వే చేసేందుకు వచ్చిన అధికారులు వెళ్లిపోవాలని నినాదాలు చేశారు. వారితో వాగ్వాదానికి దిగారు. భూ సర్వే చేయడానికి సహకరించాలని రైతుల్ని తహసీల్దార్ కోరారు. పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకుని రైతులకు నచ్చజెప్పారు. భూ సర్వే చేయడానికి వీల్లేదని కాంగ్రెస్ నాయకులతో కలిసి పొలాల్లో బైఠాయించారు.

Updated Date - 2022-01-19T21:24:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising