ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Telangana: తాతను బండరాయితో మోది చంపిన మనుమడు

ABN, First Publish Date - 2022-01-18T14:49:43+05:30

జిల్లాలోని మేడిపల్లి మండలం కల్వకోట గ్రామంలో దారుణం చోటు చేసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జగిత్యాల: జిల్లాలోని మేడిపల్లి మండలం కల్వకోట గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. తాత ఆది మల్లయ్యను మనువడు చందు బండ రాయితో కొట్టి చంపాడు. గ్రామపంచాయితీ ఎదుట ఈ ఘటన జరిగింది. బండరాయితో కొడుతుండగా కనీసం అడ్డుకునేందుకు కూడా గ్రామస్థులు సాహసింహచని పరిస్థితి. దీంతో అందరూ  చూస్తుండగా ఆది మల్లయ్య తుదిశ్వాస విడిచారు. దాడి దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. దాడి అనంతరం  నిందితుడు మృతదేహాన్ని బైక్‌పై తీసుకెళ్లాడు. ప్రస్తుతం నిందితుడు చందు మేడిపల్లి పోలీసుల అదుపులో ఉన్నాడు. కాగా కొద్ది రోజులుగా నిందితుడు చందు మతిస్థిమితం సరిగ్గా లేదని తెలుస్తోంది. దాడి ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2022-01-18T14:49:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising