ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎస్‌సీ వర్గీకరణ చేయాలంటూ పాదయాత్ర

ABN, First Publish Date - 2022-06-26T06:25:21+05:30

ఎస్‌సీ వర్గీకరణ చేయాలంటూ ఎంఆర్‌పీఎస్‌ పెద్దపల్లి జిల్లా కన్వీనర్‌ బచ్చలి రజనీకాంత్‌ ఆధ్వర్యంలో చేపట్టిన పాదయాత్రను శుక్రవారం మహాజన్‌ సోషలిస్టు పార్టీ జిల్లా ఇన్‌చార్జి మంథని సామ్యెల్‌ జెండా ఊపి ప్రారంభించారు.

పాదయాత్ర ప్రారంభిస్తున్న ఎంఆర్‌పీఎస్‌ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కళ్యాణ్‌నగర్‌, జూన్‌ 25: ఎస్‌సీ వర్గీకరణ చేయాలంటూ ఎంఆర్‌పీఎస్‌ పెద్దపల్లి జిల్లా కన్వీనర్‌ బచ్చలి రజనీకాంత్‌ ఆధ్వర్యంలో చేపట్టిన పాదయాత్రను శుక్రవారం మహాజన్‌ సోషలిస్టు పార్టీ జిల్లా ఇన్‌చార్జి మంథని సామ్యెల్‌ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్‌సీ వర్గీకరణ చేయాలని అసెంబ్లీలో తీర్మాణం చేసి పంపిచినప్పటికీ బీజేపీ ప్రభుత్వం స్పందించడం లేదని, ఎస్‌సీ వర్గీకరణను వెంటనే చేయాలని, లేకపోతే జూలై 2న హైదరాబాద్‌లో జరిగే బీజేపీ కార్యవర్గ సమావేశాన్ని అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ పాదయాత్ర మున్సిపల్‌ టీ జంక్షన్‌ నుంచి హైదరాబాద్‌ వరకు నిర్వహించనున్నట్టు ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్‌పీఎస్‌ నాయకులు మంద రవికుమార్‌, పల్లె బాబు, రాజయ్య, మాతంగి కుమార్‌, కాంపెల్లి స్వామి, రాంబాబు పాల్గొన్నారు. 

Updated Date - 2022-06-26T06:25:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising